జనతా వార్ *మే 4న స్వీట్లు పంచుతాం: మోదీ*
* పశ్చిమ బెంగాల్లో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని కృష్ణానగర్లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడారు. బెంగాల్ ఎన్నికల్లో భాజపా విజయం సాధిస్తుందన్నారు. మే 4న బెంగాల్లో మిఠాయిలు, ఝాల్ మురీ (మరమరాల...
రేపటి సమ్మె కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఉదయం 5 గంటల నుండి మహా ధర్నాలకు పిలుపు ఇచ్చిన జేఏసీ
మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపిన నాయకత్వం
ప్రభుత్వం, యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం
ప్రభుత్వం వేసిన కమిటీ సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేసిందని తెలిపిన జేఏసీ
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం...