జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5
మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి
*ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పిలుపు*
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ పిలుపునిచ్చారు.
నేడు విచ్చలవిడిగా జరుగుతున్న అడవుల నరికివేత, చెరువులు, కుంటలు,...
జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5
కానామెట్లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి
భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి
కోట్లాది రూపాయల విలువైన అసైన్డ్, యూఎల్సీ భూములను రక్షించాలి
సిపిఐ నాయకులు పనుగంటి పర్వతాలు,
శేరిలింగంపల్లి మండలం కానామెట్ గ్రామంలో అసైన్డ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) భూములపై భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమాలను వెంటనే అరికట్టి, సమగ్ర విచారణ చేపట్టాలని...