రోడ్లన్నీ మురుగునీరు.. రోజు ప్రమాదాలె అధికార యంత్రాంగం ఉందా లేదా

ఇజ్జత్ నగర్ లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ పట్టించుకునే నాధుడే కరువైండు *ఏఐఎస్ఎఫ్ నాయకులు*.

శేర్లింగంపల్లి మండల్ ఇజ్జత్ నగర్ కాలనీ హైటెక్ సిటీకి కూత పెట్టు దూరంలో ఉన్న ఇజ్జత్ నగర్ కాలనీ లో పొంగుతున్న డ్రైనేజీ నీళ్లు , ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రజలకు ప్రమాదలు రోజు జరుగుతున్నాయి . అలాగే రోడ్లు కూడా బాగు చేయాల్సింది ఉంది, గుంతల రోడ్డు డ్రైనేజీలు నీళ్లు పట్టించుకోని ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యే, కార్పొరేటర్, నాయకులు,.

వెంటనే బాగు చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాల్సిందిగా కోరుతున్నాము …. ఇజ్జత్ నగర్ కాలనీలో సరీ పోనీ డ్రైనేజ్ పైపులు వెంటనే ఆ పైపులను మారీచి కొత్త పెద్ద పైపులను వెయ్యవలసిందిగా కోరుతున్నాం, అలాగే రోడ్డును కూడా పెద్దగా చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయవలసిన పనిని ప్రభుత్వం చేయాలని డిమాండ్.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు.టీ నితీష్ ఏఐఎస్ఎఫ్ మండల .. ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి మండల కార్యదర్శి ధర్మ తేజ. బి హెచ్ పి ఎస్ కార్యదర్శి ఎస్ కొండలయ్య. తదితరులు పాల్గొన్నారు

Latest articles

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...

More like this

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...