జనతా వార్ శేరిలింగంపల్లి ఏప్రిల్ 16 *అధికారుల నిర్లక్ష్యానికి కొట్టిమిట్టాడుతున్న పారిశుద్ధ్య కార్మికుని ప్రాణం*
తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి: కామ్రేడ్ కే యేసు రత్నం మరియు రాష్ట్ర కార్యదర్శి: కామ్రేడ్ వనంపల్లి జైపాల్ రెడ్డి ఈరోజు ప్రమాదానికి కరెంటు షాక్ తగిలి సనత్ నగర్ ఈ.ఎస్.ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...
జనతా వార్ ఏప్రిల్ 16*లోక్సభలో 3 కీలక బిల్లులు.. రేపు ఓటింగ్*
* దిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు....