సీఎంగా మళ్ళీ విజయానే
కేరళ సీఎంగా మళ్లీ విజయనే కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ తిరువనంతపురం: కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ కొనసాగుతారని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ”విజన్ 2031: డెవలప్మెంట్ అండ్ డెమొక్రసీ” అనే అంతర్జాతీయ సెమినార్ను ఆదివారం ఇక్కడ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సమక్షంలో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయడంలో కేరళ అగ్రగామి స్థానాన్ని చట్టబద్ధంగా కాపాడుకోవడానికి అవసరమైన సవరణలు ప్రతిపాదించబడుతున్నాయని అయ్యర్ తన...