Processing...
  janatawar.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైన్స్ షాపులను సందర్శించిన సిపిఐ నారాయణ

ఖమ్మంలో వైన్ షాపును సందర్శించిన సిపిఐ నారాయణ... జనతా వారు  ఖమ్మం జనవరి 19 ఖమ్మం: ప్రభుత్వాలు మారిన లిక్కర్ పాలసీలలో మాత్రం మార్పులు రావడం లేదు.. గత ప్రభుత్వాలు కంటే ఈ ప్రభుత్వాలు ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వం పెట్టిన బెల్ట్ షాపును తీసేస్తామని హామీలిచ్చిన ఇపుడు బెల్ట్ షాపులు పెంచేశారు. మూడు లక్షల వరకు అప్లికేన్ ఫీజు పెంచారు. వైన్ షాపులో పక్కనే నంచుకోవడానికి ఉపయోగపడే షాపులు కూడా నడిపిస్తున్నారు.ఆ వైన్...

Read Full Article

Share with friends