వైన్స్ షాపులను సందర్శించిన సిపిఐ నారాయణ

ఖమ్మంలో వైన్ షాపును సందర్శించిన సిపిఐ నారాయణ…

జనతా వారు  ఖమ్మం జనవరి 19

ఖమ్మం: ప్రభుత్వాలు మారిన లిక్కర్ పాలసీలలో మాత్రం మార్పులు రావడం లేదు..

గత ప్రభుత్వాలు కంటే ఈ ప్రభుత్వాలు ఎక్కువ డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు.

గత ప్రభుత్వం పెట్టిన బెల్ట్ షాపును తీసేస్తామని హామీలిచ్చిన ఇపుడు బెల్ట్ షాపులు పెంచేశారు. మూడు లక్షల వరకు అప్లికేన్ ఫీజు పెంచారు.

వైన్ షాపులో పక్కనే నంచుకోవడానికి ఉపయోగపడే షాపులు కూడా నడిపిస్తున్నారు.ఆ వైన్ షాపులు కానుకుని కూర్చుని తాగడానికి ఓపెన్ బార్ లను ఏర్పాటు చేస్తున్నారు.ప్రజలను దోపిడీ చేయడానికి ఉపయోగపడే సాధనంగా మారుతున్నాయి.

లిక్కర్ షాపుల వలన ప్రజలపై భారాలు పెంచుతున్నారు .

Latest articles

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...

పవన్ వాక్యాలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి.

జనతా వార్ హైదరాబాద్ జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర...

More like this

రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి టి రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 15 ఇజ్జత్‌నగర్ కాలనీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న నిర్లక్ష్య కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి టి. రామకృష్ణ,...

మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

జనతా వార్ శేరిలింగంపల్లి జూన్ 5 మొక్కలు నాటాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి *ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి...

కానా మేట్ భూములపై సమగ్ర విచారణ జరపాలి.టి. రామకృష్ణ

జనతా వార్ శేర్లింగంపల్లి జూన్ 5 కానామెట్‌లో ప్రభుత్వ భూముల దోపిడీపై సమగ్ర విచారణ జరపాలి భూ కబ్జాదారులను కాపాడుతున్న అధికారులపై...