రేపటి కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు
రేపటి సమ్మె కార్యాచరణను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ఉదయం 5 గంటల నుండి మహా ధర్నాలకు పిలుపు ఇచ్చిన జేఏసీ మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపిన నాయకత్వం ప్రభుత్వం, యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆగ్రహం ప్రభుత్వం వేసిన కమిటీ సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేసిందని తెలిపిన జేఏసీ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 30 శాతం తగ్గకుండా 2021 వేతన...